తెలంగాణ సకల జనుల సమ్మె, నిలిచిన బొగ్గు ఉత్పత్తి

సింగరేణిలోని భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్, లాంగ్ వాల్ ప్రాజెక్టులలో ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. కేవలం భూపాల్ పల్లిలోనే 7వేల మంది, ఇల్లందులో మూడు వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. సకల జనుల సమ్మెకు మద్దతుగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద తెలంగాణ ఉద్యోగులు ధర్నాలు చేయనున్నారు. పలు జిల్లా కలెక్టరేట్ల వద్ద తెలంగాణవాదులు ఆందోళనకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు తాము కూడా సమ్మెలో పాల్గొంటామని ప్రైవేటు పాఠశాలల సంఘం వరంగల్లో ప్రకటించింది.
తెలంగాణ న్యాయవాదులు విధులకు హాజరు కారనే వాదనల నేపథ్యంలో హైకోర్టు న్యాయవాదులు విధులకు హాజరు కాకుంటే కోర్టు దిక్కరణ కింద చర్యలు తప్పవని హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. కాగా తెలంగాణలో సకల జనుల సమ్మెకు మద్దతుగా వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు పార్టీ తెలంగాణ శాసనసభ్యులు కొండా సురేఖ, జయసుధ, కుంజా సత్యవతి మంగళవారం మధ్యాహ్నం రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications