బోర్డు తిప్పేసిన మరో సాఫ్టువేర్ సంస్థ టాస్క్ ఇన్ఫర్మేటిక్స్

ఈ సంస్థకు సిఇవోనని చెప్పుకుంటున్న పునీత్, ఎండి షేక్ అలీషాలు సుమారు 250 మంది నిరుద్యోగుల నుండి రూ.కోటి వసూలు చేశారు. మూడు నెలలుగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తుండటంతో ఆగ్రహానికి గురైన ఉద్యోగులు షేక్ అలీషాను గదిలో నిర్బంధించి కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బాధితులు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. పునీత్, అలీషాపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. సిఇవోను అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.
More From
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications