బోర్డు తిప్పేసిన మరో సాఫ్టువేర్ సంస్థ టాస్క్ ఇన్ఫర్మేటిక్స్

ఈ సంస్థకు సిఇవోనని చెప్పుకుంటున్న పునీత్, ఎండి షేక్ అలీషాలు సుమారు 250 మంది నిరుద్యోగుల నుండి రూ.కోటి వసూలు చేశారు. మూడు నెలలుగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తుండటంతో ఆగ్రహానికి గురైన ఉద్యోగులు షేక్ అలీషాను గదిలో నిర్బంధించి కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బాధితులు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. పునీత్, అలీషాపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. సిఇవోను అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.
More From
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications