కర్ణాటక కోర్టుకు హాజరైన తమిళనాడు సిఎం జయలలిత

ఇంతకు ఆమె అక్టోబర్ 20, 21 తేదీల్లో కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె 570 ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆమెను ప్రశ్నించడానికి మొత్తం 1,200 ప్రశ్నలను సిద్ధం చేశారు. ఈ కేసు గత పదిహేనేళ్లుగా నడుస్తోంది. పూర్తి ప్రశ్నలకు సమయం సరిపోకపోవడంతో కేసు విచారణను న్యాయమూర్తి అక్టోబర్ 21వ తేదీన నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసారు.
అయితే, తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని జయలలిత సుప్రీంకోర్టుకు వెళ్లారు. జయలలిత పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ ఒకటి, రెండు రోజుల్లో జయలలిత వాంగ్మూలాన్ని పూర్తి చేయాలని ప్రత్యేక కోర్టును ఆదేశించింది.
More From
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications