కర్ణాటక కోర్టుకు హాజరైన తమిళనాడు సిఎం జయలలిత

ఇంతకు ఆమె అక్టోబర్ 20, 21 తేదీల్లో కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె 570 ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆమెను ప్రశ్నించడానికి మొత్తం 1,200 ప్రశ్నలను సిద్ధం చేశారు. ఈ కేసు గత పదిహేనేళ్లుగా నడుస్తోంది. పూర్తి ప్రశ్నలకు సమయం సరిపోకపోవడంతో కేసు విచారణను న్యాయమూర్తి అక్టోబర్ 21వ తేదీన నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసారు.
అయితే, తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని జయలలిత సుప్రీంకోర్టుకు వెళ్లారు. జయలలిత పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ ఒకటి, రెండు రోజుల్లో జయలలిత వాంగ్మూలాన్ని పూర్తి చేయాలని ప్రత్యేక కోర్టును ఆదేశించింది.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications