కర్ణాటక కోర్టుకు హాజరైన తమిళనాడు సిఎం జయలలిత

ఇంతకు ఆమె అక్టోబర్ 20, 21 తేదీల్లో కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె 570 ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆమెను ప్రశ్నించడానికి మొత్తం 1,200 ప్రశ్నలను సిద్ధం చేశారు. ఈ కేసు గత పదిహేనేళ్లుగా నడుస్తోంది. పూర్తి ప్రశ్నలకు సమయం సరిపోకపోవడంతో కేసు విచారణను న్యాయమూర్తి అక్టోబర్ 21వ తేదీన నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసారు.
అయితే, తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని జయలలిత సుప్రీంకోర్టుకు వెళ్లారు. జయలలిత పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ ఒకటి, రెండు రోజుల్లో జయలలిత వాంగ్మూలాన్ని పూర్తి చేయాలని ప్రత్యేక కోర్టును ఆదేశించింది.












Click it and Unblock the Notifications