ముంబై పేలుళ్ల కేసులో పురోగతి, ఇద్దరి అరెస్టు

బీహార్లోని దేవరా భంగోళి గ్రామానికి చెందిన 22 ఏళ్ల నఖీ అహ్మద్ను, 23 ఏళ్ల నదీం అక్తర్ను అరెస్టు చేసినట్లు ఎటిఎస్ చీఫ్ రాకేషన్ మారియా చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. హరోన్ యాసిన్ నాయక్ అనే వ్యక్తికి పేలుళ్లతో ప్రత్యక్ష సంబంధం లేదని, అయితే పేలుళ్లకు ఆర్థిక సాయం అందించాడని ఆయన చెప్పారు. పేలుళ్లకు వాడిన స్కూటర్లను నఖీ, అక్కర్ దొంగిలించినట్లు ఆయన తెలిపారు.
జులై 13వ తేదీన జరిగన పేలుళ్ల కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయాల్సి ఉంది. యాసిన్ భక్తల్ నఖీ అహ్మద్కు 1.5 లక్షల రూపాయలు ఇచ్చాడని ఆయన తెప్పారు. భక్తల్ ఢిల్లీలో పేలుడు పదార్థాలు, డెటొనేటర్లు అందించినట్లు ఆయన తెలిపారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications