కిరణ్కు షాక్: ఎమ్మెల్యే సత్యవతి అలక, రిజైన్ యోచన

మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తారు కానీ బిసిలకు చేయరా అని ప్రశ్నించారు. తనకు వ్యక్తిగతంగా పార్టీ పైనా, ముఖ్యమంత్రి పైన కోపం లేదని, తమ సామాజిక వర్గానికి న్యాయం జరగక పోవడం పైనే అసంతృప్తి ఉందన్నారు. మంత్రులకు కేటాయించే శాఖలపై తాను ఏం మాట్లాడనన్నారు. నేను ఎప్పుడూ ఎలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడలేదన్నారు. కాగా గతంలో ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సత్యవతి కళింగ సామాజిక వర్గానికి చెందిన నేత. ఆముదాలవలస నుండి ఆమె రెండుసార్లు గెలుపొందారు. కాగా ఆమెను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. ఆమెకు స్వయంగా ఫోన్ చేసి సరైన న్యాయం చేస్తానని, రాజీనామా చేయవద్దని చెప్పారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications