కిరణ్కు షాక్: ఎమ్మెల్యే సత్యవతి అలక, రిజైన్ యోచన

మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తారు కానీ బిసిలకు చేయరా అని ప్రశ్నించారు. తనకు వ్యక్తిగతంగా పార్టీ పైనా, ముఖ్యమంత్రి పైన కోపం లేదని, తమ సామాజిక వర్గానికి న్యాయం జరగక పోవడం పైనే అసంతృప్తి ఉందన్నారు. మంత్రులకు కేటాయించే శాఖలపై తాను ఏం మాట్లాడనన్నారు. నేను ఎప్పుడూ ఎలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడలేదన్నారు. కాగా గతంలో ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సత్యవతి కళింగ సామాజిక వర్గానికి చెందిన నేత. ఆముదాలవలస నుండి ఆమె రెండుసార్లు గెలుపొందారు. కాగా ఆమెను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. ఆమెకు స్వయంగా ఫోన్ చేసి సరైన న్యాయం చేస్తానని, రాజీనామా చేయవద్దని చెప్పారు.
More From
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications