సొంత నియోజవర్గాల్లో రాహుల్, సోనియాకు ఝలక్

కాగా చర్ఖారీ నియోజకవర్గంలో బిజెపి నేత ఉమాభారతీ భారీ ఆధిక్యంలో ఉన్నారు. తూర్పు లక్నో నియోజకవర్గం నుండి బిజెపి నేత కల్రాజ్ మిశ్రా కూడా ఆధిక్యంలో ఉన్నారు. ఇక సమాజ్ వాది పార్టీ అధికారం దిశగా దూసుకు పోతోంది. కడపటి సమాచారం అందే సమయానికి ఉత్తర ప్రదేశ్లో ఎస్పీ 163, బిఎస్పీ 87 బిజెపి 57, కాంగ్రెసు 51 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 13 స్థానాల్లో ఉన్నారు. కాగా 2007తో పోలిస్తే బిఎస్పీ గ్రాప్ దారుణంగా పడిపోగా, బిజెపి, కాంగ్రెసు కాస్త పంజుకున్నాయి.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications