లోకసభకు మధ్యంతర ఎన్నికలు?, తెర తీసిన ద్వివేది

తమ పార్టీ యుపిఎతోనే ఉన్నదని ఆయన చెప్పారు. అయితే, తన వ్యక్తిగత స్థాయిలో చేసిన వ్యాఖ్యను ఆయన వెనక్కి తీసుకోలేదు. కొంచెం ఆలస్యంగానో ముందుగానో లోకసభకు ఎన్నికలు వస్తాయని ఆయన బుధవారంనాడు అన్నారు. మధ్యంతర ఎన్నికలు వస్తాయనే వార్తలను కాంగ్రెసు నేత, కేంద్ర మంత్రి జయంతీ నటరాజన్ కొట్టిపారేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో కొనసాగుతుందని ఆమె గురువారం అన్నారు మిత్రపక్షాలతో తమకు మంచి సంబంధాలున్నాయని ఆమె చెప్పారు.
More From
-
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications