వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లోకసభకు మధ్యంతర ఎన్నికలు?, తెర తీసిన ద్వివేది
తమ పార్టీ యుపిఎతోనే ఉన్నదని ఆయన చెప్పారు. అయితే, తన వ్యక్తిగత స్థాయిలో చేసిన వ్యాఖ్యను ఆయన వెనక్కి తీసుకోలేదు. కొంచెం ఆలస్యంగానో ముందుగానో లోకసభకు ఎన్నికలు వస్తాయని ఆయన బుధవారంనాడు అన్నారు. మధ్యంతర ఎన్నికలు వస్తాయనే వార్తలను కాంగ్రెసు నేత, కేంద్ర మంత్రి జయంతీ నటరాజన్ కొట్టిపారేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో కొనసాగుతుందని ఆమె గురువారం అన్నారు మిత్రపక్షాలతో తమకు మంచి సంబంధాలున్నాయని ఆమె చెప్పారు.
Comments
English summary
Senior Trinamool Congress member Dinesh Trivedi says his party will not rock the UPA boat, and continue to support the government
Story first published: Thursday, March 8, 2012, 14:53 [IST]