పైరవీలతోనే నంది అవార్డులు: మోహన్ బాబు వ్యాఖ్య

నంది అవార్డుల వెనుక రాజకీయాలు దాగి ఉన్నాయని ఆయన అన్నారు. ప్రఖ్యాత హిందీ రచయిత మునిసుందరం రచించిన 'ఒక యుద్ధం తరువాత' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం శుక్రవారం రాత్రి తిరుపతిలోని ఓ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మోహన్బాబు సినీ నంది అవార్డుల ఎంపిక తీరుపై విరుచుకుపడ్డారు.
రాజకీయాల వల్లే తనకూ నంది అవార్డు లభించలేదన్నారు. నంది అవార్డులు వెనుక రాజకీయం ఉన్నందున ప్రతిభకు సరైన గుర్తింపు దక్కడం లేదన్నారు. నంది అవార్డులు రావాలంటే వెనక వేరే కారణాలు ఉండాలని ఆయన అన్నారు.
ఎస్.మునిసుందరం తాను రాసిన ఒక యుద్ధం తరువాత గ్రంథాన్ని తనకు అంకితం చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా నంది అవార్డుల గురించి ప్రస్తావన రావడంతో మోహన్బాబు ఆసంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పర్వదినం సందర్భంగా నంది అవార్డులను ప్రదానం చేస్తుంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications