మంత్రి వర్గ విస్తరణ: బాల్ థాకరే నోట జగన్, చిరంజీవి!

ఆంధ్రప్రదేశ్కు పెద్ద పీట వేయడంపై అన్ని పత్రికలు జగన్, తెలంగాణ అంశాలే కారణమని రాశాయి. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర మంత్రి మండలిలో ఏపికి ప్రాధాన్యత ఇచ్చారని పలు పత్రికలు పేర్కొన్నాయి. తన పత్రిక సామ్నాలో బాల్ థాకరే.. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినందు వల్లనే చిరంజీవికి మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు.
అయితే ఈ అంశాలు జగన్ పైన పెద్దగా ప్రభావం చూపకపోవచ్చునని తెలిపారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూపుకు చెందిన లోక్ సత్తా దినపత్రిక కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన కుమారుడైన జగన్ కొద్దీ కాలం తర్వాత కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించారని తెలిపింది.
ఆయనపై ప్రస్తుతం దర్యాఫ్తులు జరుగుతున్నాయని, ఆస్తుల కేసులో జైలులో ఉన్నారని తెలిపింది. తెలంగాణ అంశం కూడా కాంగ్రెసు ఎటూ తేల్చలేక పోయిందని పేర్కొంది. జగన్, తెలంగాణ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎపికి పెద్ద పీట వేసిందని లోక్ సత్తా పత్రిక పేర్కొంది.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications