మాజీ ఎమ్మెల్యే కందికుంటకు ఐదేళ్ల జైలు
అమరావతి/అనంతపురం: నకిలీ డీడీలు సృష్టించిన కేసులో కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్కు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. మాజీ ఎమ్మెల్యేతో పాటు నకిలీ డీడీల సృష్టికి సహకరించిన ఎస్బీఐ అసిస్టెంట్ మేనేజర్ నర్సింగరావుకు ఐదేళ్లు, మాజీ ఎస్ఐ వెంకటమోహన్కు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.

ఉద్యోగుల 'చలో అసెంబ్లీ' భగ్నంఅమరావతి: తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యోగులు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. అమరావతికి తరలివెళ్లేందుకు వచ్చిన ఉద్యోగులను విజయవాడలో బస్టాండ్, రైల్వేస్టేషన్లలో అడ్డుకున్నారు.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతంలో నిరసన ప్రదర్శనకు అనుమతి లేదంటూ జాక్టో, ఫ్యాప్టో నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications