మేయర్ దంపతుల హత్య: చింటూ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
చిత్తూరు: మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ సోమవారం స్థానిక తొమ్మిదో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కపర్తి ఆదేశాలు జారీ చేశారు. గత నవంబరులో మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ హత్యకు గురయ్యారు.
ఈ ఘటనకు సంబంధించి చింటూతో పాటు 22 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. ఈ కేసులో ఎనిమిది మంది మినహా మిగిలిన నిందితులందరికి బెయిల్ మంజూరైంది.

ప్రధాన నిందితుడు చింటూతో పాటు మరో ముగ్గురు నిందితులు వెంకటాచలపతి, జయప్రకాష్రెడ్డి, మంజునాధ్లు బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాదుల సహకారంతో కోర్టును ఆశ్రయించారు.
వీరి బెయిల్ పిటిషన్ను కోర్టు స్వీకరించి.. విచారణ నిర్వహించింది. పూర్వాపరాలను పరిశీలించిన పిదప నిందితుల బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా, మరో నిందితుడు పరంధామ బెయిల్ పిటీషన్ హైకోర్టులో పెండింగ్లో ఉంది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications