మేయర్ దంపతుల హత్య: చింటూ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
చిత్తూరు: మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ సోమవారం స్థానిక తొమ్మిదో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కపర్తి ఆదేశాలు జారీ చేశారు. గత నవంబరులో మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ హత్యకు గురయ్యారు.
ఈ ఘటనకు సంబంధించి చింటూతో పాటు 22 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. ఈ కేసులో ఎనిమిది మంది మినహా మిగిలిన నిందితులందరికి బెయిల్ మంజూరైంది.

ప్రధాన నిందితుడు చింటూతో పాటు మరో ముగ్గురు నిందితులు వెంకటాచలపతి, జయప్రకాష్రెడ్డి, మంజునాధ్లు బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాదుల సహకారంతో కోర్టును ఆశ్రయించారు.
వీరి బెయిల్ పిటిషన్ను కోర్టు స్వీకరించి.. విచారణ నిర్వహించింది. పూర్వాపరాలను పరిశీలించిన పిదప నిందితుల బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా, మరో నిందితుడు పరంధామ బెయిల్ పిటీషన్ హైకోర్టులో పెండింగ్లో ఉంది.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications