అక్రమాలపై ఫిర్యాదు: సత్యనారాయణపై కూరగాయల వ్యాపారుల దాడి
కూరగాయల మార్కెట్లో అక్రమంగా షాపులు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేసిన కారణంగా సత్యనారాయణ అనే వ్యక్తిపై కూరగాయల వ్యాపారులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణను స్థానికులు రుయా ఆసుపత్రికి తరలించా
తిరుపతి: కూరగాయల మార్కెట్లో అక్రమంగా షాపులు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేసిన కారణంగా సత్యనారాయణ అనే వ్యక్తిపై కూరగాయల వ్యాపారులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణను స్థానికులు రుయా ఆసుపత్రికి తరలించారు.
తిరుపతి కూరగాయల మార్కెట్లో నిబంధనలకు విరుద్దంగా కొందరు దుకాణలు ఏర్పాటు చేశారని సత్యనారాయణ అనే వ్యక్తి మున్సిఫల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆదారంగా అధికారులు కూరగాయల మార్కెట్లోని అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించారు.

దీంతో కక్షగట్టిన కూరగాయల వ్యాపారులు సత్యనారాయణపై మున్పిఫల్ కార్యాలయం ఎదుటే చావబాదారు. స్థానికులు వెంటనే సత్యనారాయణను రుయా ఆసుపత్రికి తరలించారు.అనుమతి లేకుండా కూరగాయల దుకాణాలు నిర్వహిస్తున్న విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చిన పాపానికి దాడి చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
More From
-
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications