భారత్-చైనా మధ్య మాల్డోలో చర్చలు-కమాండర్ స్ధాయిలో 12వ సారి..
భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొంటున్న నేపథ్యంలో ఇవాళ మరోసారి చర్చలు ప్రారంభమయ్యాయి. కమాండర్ స్ధాయిలో మాల్డోలో జరుగుతున్న ఈ 12వ దఫా చర్చల్లో ఇరుదేశాల అధికారులు పాల్గొంటున్నారు. సరిహద్దుల్లో ఇరుదేశాల బలగాల ఉపసంహరణకు సంబంధించి ఇందులో చర్చిస్తున్నారు.
లడఖ్ సరిహద్దుల్లోని గోగ్రా, హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకు సంబంధించి ఇవాళ ఓ ఒప్పందం కుదిరే అవకాశముంది. తూర్పు లడఖ్ ప్రాంతంలో పూర్తిగా బలగాల ఉపసంహరణ దిశగా ఇరుదేశాలు చర్చలు గతేడాదిగా చర్చలు జరుపుతున్నాయి. అయినప్పటికీ ఇప్పటికిప్పుడు ఆ అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో పరిమిత స్ధాయిలో అయినా ఉపసంహరణ దిశగా చర్చలు జరుపుతున్నారు.

Recommended Video
వాస్తవానికి జూలై 26న చర్చలకు చైనా ప్రతిపాదించినా కార్గిల్ విజయ్ దివస్ కారణంగా ఆ రోజు జరగాల్సిన చర్చల్ని భారత్ వాయిదా వేసుకుంది. ప్యాంగాంగ్ సరస్సుకు ఇరువైపులా ఇరుదేశాల బలగాల ఉపసంహరణ ఇప్పటికే పూర్తయింది. మిగిలిన ప్రాంతాల్లోనూ ఉపసంహరణ దిశగా జరుగుతున్న ప్రయత్నల్లో భాగంగా బఫర్ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇవాళ జరిగే చర్చల తర్వాత మేజర్ జనరల్ స్ధాయిలోనూ త్వరలో చర్చలు జరిపేందుకు ఇరుదేశాలూ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశాయి.
-
T20 World Cup Final: భారత పేసర్ కు ఐసీసీ డబుల్ షాక్..! -
ప్లీజ్ మా నాన్న "ఏడో పెళ్లి" ఆపండి.. మైనర్ కొడుకు షాకింగ్ రిక్వెస్ట్ !! -
IT ఉద్యోగులకు గుడ్ న్యూస్. లేఆఫ్స్ లేవు.. కంపెనీ కీలక ప్రకటన! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది












Click it and Unblock the Notifications