స్నేహజీవి అనంత్ కుమార్: ఆరు సార్లు ఎంపీ, మూడు సార్లు కేంద్ర మంత్రి, చిరునవ్వుతో!
బెంగళూరు: కేంద్ర మంత్రిగా ఎనలేని సేవలు అందించిన అనంత్ కుమార్ చిన్నతనం నుంచి 'స్నేహజీవి' అని గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన సన్నిహితులు, బీజేపీ నాయకులు అంటున్నారు. ఎలాంటి సందర్బంలో అయినా చిరునవ్వుతో అందర్నీ పలకరించే అనంత్ కుమార్ ఇక మనమద్య లేరనే విషయం జీర్ణించుకోలేకపోతున్నామని అంటున్నారు. రాజకీయాల కోసం మొదటి సారి వెబ్ సైట్ ప్రారంభించిన రాజకీయ నాయకుడిగా అనంత్ కుమార్ రికార్డు సృష్టించారు. ఆరుసార్ల ఎంపీగా, మూడుసార్ల కేంద్ర మంత్రిగా పని చేసిన అనంత్ కుమార్ జీవితం ఇలా గడిచింది.
*
1959లో
బెంగళూరులో
అనంత్
కుమార్
జన్మించారు.
*
తండ్రి
ఎన్
నారాయణ
శాస్త్రీ,
తల్లి
గిరిజా
శాస్త్రీ.
*
హుబ్బళిలోని
కేఎస్
ఆర్ట్స్
కాలేజ్
లో
బీఏ
విద్యాభ్యాసం
పూర్తి
చేశారు.
*
దార్వాడలోని
కర్ణాటక
విశ్వవిధ్యాలయంలో
ఎల్ఎల్
బీ
పూర్తి.
*
చిన్న
వయసులోనే
ఆర్ఎస్ఎస్,
ఏబీవీపీలో
చురుకుగా
పాల్గొన్నారు.
*
భార్య
తేజస్విని,
ఐశ్వర్య,
విజేతా
అనే
ఇద్దరు
కుమార్తెలు
ఉన్నారు.
*
ఇందిరా
గాంధీ
ప్రధానిగా
ఉన్న
సమయంలో
విధించిన
ఎమర్జెన్సీ
సమయంలో
జైలుకు
వెళ్లిన
అనంత్
కుమార్.
*
1985లో
ఏబీవీపీ
జాతీయ
కార్యదర్శిగా
పని
చేశారు.
*
బెంగళూరు
దక్షిణ
లోక్
సభ
నియోజక
వర్గం
నుంచి
పోటీ
చేసి
ఎంపీగా
విజయం
సాధించారు.
*
1998లో
మొదటి
సారి
రాజకీయాల
కోసం
ప్రత్యేక
వెబ్
సైట్
ప్రారంభించారు.
రాజకీయాల
కోసం
మొదటి
సారి
వెబ్
సైట్
ప్రారంభించిన
రాజకీయ
నాయకుడిగా
అనంత్
కుమార్
రికార్డు
సృష్టించారు.
*
అటల్
బీహారి
వాజ్
పేయి
ప్రభుత్వంలో
అత్యంత
చిన్న
వయసులో
మంత్రిగా
పని
చేశారు.
*
బెంగళూరు
దక్షిణ
లోక్
సభ
నియోజక
వర్గం
నుంచి
ఆరుసార్లు
వరుసగా
ఎంపీగా
విజయం
సాధించిన
అనంత్
కుమార్
మూడు
సార్లు
కేంద్ర
మంత్రిగా
పనిచేశారు.
*
2003లో
బీజేపీ
కర్ణాటక
రాష్ట్ర
శాఖ
అధ్యక్షుడిగా
భాద్యతలు
స్వీకరించిన
అనంత్
కుమార్
మొదటి
సారి
కర్ణాటకలో
అధిక
సంఖ్యలో
ఎంపీ
సీట్లు
కైవసం
చేసుకుని
దక్షిణ
భారతదేశంలో
సత్తా
చాటుకున్నారు.
*
2004లో
బీజేపీ
జాతీయ
ప్రధాన
కార్యదర్శిగా
భాద్యతలు
స్వీకరించారు.
*
మధ్యప్రదేశ్,
బీహార్,
ఛత్తీస్
ఘడ్
తదితర
రాష్ట్రాల్లో
బీజేపీ
భలోపేతానికి
అనంత్
కుమార్
శక్తివంచనలేకుండా
పని
చేశారు.
*
రాజకీయాలతో
పాటు
సామాజిక
కార్యక్రమాలు
నిర్వహించడానికి
అనంతకుమార్
ఎక్కువ
ఆసక్తి
చూపించేవారు.
*
బెంగళూరులో
పరిశర
ప్రాంతాలను
పరిశుభ్రంగా
ఉంచడానికి,
పచ్చదనం
కాపాడటానికి
లెక్కలేనన్ని
కార్యక్రమాలు
నిర్వహించారు.
*
ఇటీవల
క్యాన్సర్
వ్యాదితో
భాదపడుతున్న
కేంద్ర
మంత్రి
అనంత్
కుమార్
లండన్
లో
ప్రత్యేక
చికిత్స
చేయించుకునారు.
*
లండన్
నుంచి
బెంగళూరు
చేరుకున్న
అనంత్
కుమార్
ఇక్కడి
శంకర్
క్యానర్స్
ఆసుపత్రిలో
చికిత్స
పొందుతూ
సోమవారం
వేకువ
జామున
తుదిశ్వాస
విడించారు.