వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్జేడీకి నితీష్ దూరం, సీటు మార్పించుకున్నారు

బీహార్‌లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ప్రభుత్వ కార్యక్రమం వేదికగా జేడీయూ-ఆర్జేడీ మధ్య శనివారం విభేదాలు బయటపడ్డాయి. అంతర్జాతీయ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం నితీష్.

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్‌లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ప్రభుత్వ కార్యక్రమం వేదికగా జేడీయూ-ఆర్జేడీ మధ్య శనివారం విభేదాలు బయటపడ్డాయి. అంతర్జాతీయ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం నితీష్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ గైర్హాజరయ్యారు. వేదికపై ఆర్జేడీ మంత్రి పక్కనున్న తన సీటును సీఎం నితీష్ మార్పించడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయని, ఎప్పుడైనా ఆర్జేడీతో జేడీయూ తెగతెంపులు ఖాయమంటున్నారు.

 Bihar Grand Alliance On The Edge: Nitish Neither Weak Nor Helpless, Says JD(U)

తేజస్వి ఎందుకు రాలేదో తమకు తెలియదని ఆర్జేడీ నేత, కార్మిక సాఖ మంత్రి విజయ్ ప్రకాశ్ చెప్పారు. కాగా, కార్యక్రమం ప్రారంభంలో ఆర్జేడీ మంత్రి విజయ్ ప్రకాశ్ పక్కనే సీఎం నితీష్ కూర్చున్నారు. కాసేపటికి తన సీటును జేడీయూ మంత్రి పక్కకు మార్పించుకున్నారు నితీష్.

పరిస్థితులపై సోనియా-శరద్‌ల చర్చ

నీతీశ్‌-లాలూల మధ్య దూరం పెరుగుతున్న నేపథ్యంలో మహాకూటమిలో మరో భాగస్వామి అయిన కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితులను గమనిస్తోంది.

జేడీ(యు) అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ కాంగ్రెస్‌ అధినేత సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. దాదాపు 40 నిమిషాలపాటు చర్చించారు. మహాకూటమి కొనసాగాలన్న విషయంపై చర్చలు జరిగాయని తెలుస్తోంది

English summary
Amid strain in the Bihar grand alliance over the corruption charges framed against Deputy Chief Minister Tejashwi Yadav, Janata Dal (United) said the state Chief Minister Nitish Kumar is neither weak nor helpless to take action in this matter and added that only time will tell what happens next.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X