ఢిల్లీలో కూలిన బిల్డింగ్, ముగ్గురు మృతి, శిథిలాల కింద నలుగురు
దేశ రాజధాని ఢిల్లీలో ఓ భవనం కూలిపోయింది. లాహోరి గేట్ వద్ద బాహుళ అంతస్తుల భవనం కూలింది. రాత్రి 7.30 గంటలకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే అక్కడికి ఐదు ఫైరింజన్లు చేరుకున్నాయి. ప్రమాదంలో శిథిలాల కింద ఏడుకు పైగా చిక్కుకున్నారు. వీరిలో ముగ్గురు చనిపోయారు. నలుగురు శిథిలాల కింద ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే కార్యక్రమం కొనసాగుతోంది.

గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా శిథిలాల కింద నలుగురు ఉన్నారని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదంతో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అసలే వర్షాలు.. ఆపై జనం ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల వల్లే ఈ ప్రమాదం జరిగింది.సహాయ కార్యక్రమాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇటు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని స్థానిక అధికారులు తెలియజేశారు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications