వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో కూలిన బిల్డింగ్, ముగ్గురు మృతి, శిథిలాల కింద నలుగురు

|
Google Oneindia TeluguNews

దేశ రాజధాని ఢిల్లీలో ఓ భవనం కూలిపోయింది. లాహోరి గేట్ వద్ద బాహుళ అంతస్తుల భవనం కూలింది. రాత్రి 7.30 గంటలకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే అక్కడికి ఐదు ఫైరింజన్లు చేరుకున్నాయి. ప్రమాదంలో శిథిలాల కింద ఏడుకు పైగా చిక్కుకున్నారు. వీరిలో ముగ్గురు చనిపోయారు. నలుగురు శిథిలాల కింద ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే కార్యక్రమం కొనసాగుతోంది.

Building collapses in Delhi, 3 killed

గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా శిథిలాల కింద నలుగురు ఉన్నారని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదంతో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అసలే వర్షాలు.. ఆపై జనం ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల వల్లే ఈ ప్రమాదం జరిగింది.సహాయ కార్యక్రమాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇటు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని స్థానిక అధికారులు తెలియజేశారు.

English summary
building collapsed in Delhi's Lahori Gate area this evening, injuring at least five. Several are feared to be trapped in the debris.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X