జమ్మూలో మరో ఎన్కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదులు లక్ష్యంగా కాల్పులు..
కశ్మీర్: బుధవారం తెల్లవారుజామున జమ్మూ కశ్మీర్ లోని ఖుద్వానీ ప్రాంతంలో భారత భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ముగ్గురు ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని గత రాత్రి నుంచే భారత భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
కాగా, గత వారం చోటు చేసుకున్న మూడు వేర్వేరు ఎన్కౌంటర్లలో మొత్తం 12మందితీవ్రవాదులు మృతి చెందగా.. ఒకరు పట్టుబడ్డారు. అదే సమయంలో ముగ్గురు ఆర్మీ జవాన్లు, ఒక సామాన్య పౌరుడు సైతం మృతి చెందారు.

Recommended Video

Virat Kohli Slams Shahid Afridi For His Comments On 'Kashmir Issue'
అంతకుముందు, సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఆదివారం నాడు భారత భద్రతా బలగాలు ఖవాస్ ప్రాంతంలోని రాజౌరిలో ఓ తీవ్రవాదులు తలదాచుకున్న ఓ శిబిరాన్ని పేల్చి పారేశాయి.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications