విష్ణుప్రయాగ వద్ద విరిగిన కొండచరియలు, నిలిచిన చార్ థామ్ యాత్ర
చార్ థామ్ యాత్ర నిలిచిపోయింది. ఉత్తరాఖండ్ లోని చార్ థామ్ లోని అంతర్భాగమైన విష్ణు ప్రయాగ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బద్రీనాథ్ కు వెళ్ళే ప్రధాన రహదారి పూర్తి
న్యూఢిల్లీ: చార్ థామ్ యాత్ర నిలిచిపోయింది. ఉత్తరాఖండ్ లోని చార్ థామ్ లోని అంతర్భాగమైన విష్ణు ప్రయాగ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బద్రీనాథ్ కు వెళ్ళే ప్రధాన రహదారి పూర్తిగా మూసుకపోయింది.
రహదారి మూసుకుపోవడంతో కనీసం 15 వేల మంది యాత్రీకులు ఎక్కడివారు అక్కడే ఆగిపోయారు.వందల సంఖ్యలో వాహనాలు బారులుతీరాయి. సమాచారం అందుకొన్న వెంటనే విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి రహదారిని పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా, చనిపోయారా, అనే విషయాలు తెలియాల్సి ఉంది. నాలుగేళ్ళ క్రితం చార్ థామ్ యాత్రలో పెనువిలయం సంభవించి వందలాది ప్రాణాలు కోల్పోయారు.
ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురవడంతో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయని విపత్తు నిర్వహణ బృందం సభ్యులు అభిప్రాయపడుతున్నారు.
More From
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications