మీసం పెంచారని కొట్టారు: స్టైల్గా మీసం తిప్పుతున్న 'మిస్టర్ దళిత్'
ఇటీవల గుజరాత్లో మీసాలు పెంచినందుకు ఇద్దరు దళిత యువకులపై రాజ్పుత్లు దాడి చేశారు. వారిని తీవ్రంగా కొట్టారు. ఈ సంఘటన గాంధీనగర్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది.
అహ్మదాబాద్: ఇటీవల గుజరాత్లో మీసాలు పెంచినందుకు ఇద్దరు దళిత యువకులపై రాజ్పుత్లు దాడి చేశారు. వారిని తీవ్రంగా కొట్టారు. ఈ సంఘటన గాంధీనగర్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది.
ఈ నేపథ్యంలో స్థానిక దళిత యువకులు వినూత్న నిరసన చేపట్టారు. తమ మీసాలను స్టైలుగా తిప్పుతూ దళిత యువకులు నిరసన తెలుపుతున్నారు.

రాజ్పుత్లు అహంకారంతో ప్రవర్తించినా తాము మీసాలు తిప్పటం ఆపబోమని దళిత యువకులు తేల్చి చెప్పారు. వారు కొడితే తాము భయపడేది లేదని స్పష్టం చేశారు.
అంతేకాదు, వాట్సాప్లో 'మిస్టర్ దళి' అనే గ్రూప్ క్రియేట్ చేసి మీం మెలేస్తున్న ఫోటోలను పెడుతున్నారు. తప్పు చేస్తే కొట్టినట్లుగా మీసం మెలేస్తే కొట్టడం ఏమిటని వారు నిలదీస్తున్నారు. కాగా, గుజరాత్ పోలీసులు మాత్రం దళిత యువకులపై దాడి చేసిన వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications