కలకలం: ముంబై విమానాశ్రయానికి ఐసిస్ బెదిరింపు, కార్గో విమానంలో హెచ్చరిక లేఖ
ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద విధ్వంసానికి పాల్పడతామంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ హెచ్చరించింది. దీనికి సంబంధించి ఓ లేఖ నిఘా వర్గాలకు అందింది.
న్యూఢిల్లీ : ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద విధ్వంసానికి పాల్పడతామంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ హెచ్చరించింది. దీనికి సంబంధించి ఓ లేఖ నిఘా వర్గాలకు అందింది.
ఈ సమాచారాన్ని అందుకున్న వెంటనే భద్రతాధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. విమానాశ్రయంలోపల, బయట పరిసరాల్లో అణువణువూ గాలించారు. బాంబు నిర్వీర్య దళం, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, ఇతర భద్రతా సంస్థల సిబ్బంది తనిఖీలు చేశారు.

ముంబై విమానాశ్రయ అధికారులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఓ టాయ్లెట్లో ఓ నోట్ కనిపించింది. 2018 జనవరి 26న కార్గోపై ఐసిస్ ఉగ్రవాద సంస్థ దాడి జరుపుతుందని ఆ లేఖలో ఓ హెచ్చరిక ఉంది.
ఈ నేపథ్యంలో కార్గోను ఖాళీ చేయించామని, స్క్రీనింగ్ తర్వాతే ప్రయాణికులను లోపలికి అనుమతిస్తున్నామని భద్రతాధికారులు తెలిపారు. ప్రయాణికుల లగేజిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications