మధ్యప్రదేశ్లో రాత్రి 10 గంటల సమయంలో పట్టాలు తప్పిన రైలు
భోపాల్: మధ్యప్రదేశ్లో ఓ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. సల్హానా నుంచి పిపారియా కలాన్ స్టేషన్ల మధ్య కట్నీ - చౌపాన్ ఎక్స్ప్రెస్ రైలు శనివారం పట్టాలు తప్పింది.
#MadhyaPradesh: 5 coaches of Katni-Chopan passenger train derailed between Salhna-Pipariyakala in Katni district. More details awaited. pic.twitter.com/jHczmJbRGI
— ANI (@ANI) April 14, 2018
ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. కట్నీ రైల్వే స్టేషన్కు 30 కిలో మీటర్ల దూరంలో దాదాపు రాత్రి పది గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
#Visuals from #MadhyaPradesh: 12 people injured after 5 coaches of Katni-Chopan passenger train derailed between Salhna-Pipariyakala in Katni district. Rescue operation underway. More details awaited. pic.twitter.com/pHk3OaYVDe
— ANI (@ANI) April 14, 2018
విషయం తెలియగానే సంఘటన స్థలానికి రిలీఫ్ ట్రెయిన్ చేరుకుందని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వీరేంద్ర సింగ్ వెల్లడించారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications