మధ్యప్రదేశ్లో రాత్రి 10 గంటల సమయంలో పట్టాలు తప్పిన రైలు
భోపాల్: మధ్యప్రదేశ్లో ఓ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. సల్హానా నుంచి పిపారియా కలాన్ స్టేషన్ల మధ్య కట్నీ - చౌపాన్ ఎక్స్ప్రెస్ రైలు శనివారం పట్టాలు తప్పింది.
#MadhyaPradesh: 5 coaches of Katni-Chopan passenger train derailed between Salhna-Pipariyakala in Katni district. More details awaited. pic.twitter.com/jHczmJbRGI
— ANI (@ANI) April 14, 2018
ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. కట్నీ రైల్వే స్టేషన్కు 30 కిలో మీటర్ల దూరంలో దాదాపు రాత్రి పది గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
#Visuals from #MadhyaPradesh: 12 people injured after 5 coaches of Katni-Chopan passenger train derailed between Salhna-Pipariyakala in Katni district. Rescue operation underway. More details awaited. pic.twitter.com/pHk3OaYVDe
— ANI (@ANI) April 14, 2018
విషయం తెలియగానే సంఘటన స్థలానికి రిలీఫ్ ట్రెయిన్ చేరుకుందని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వీరేంద్ర సింగ్ వెల్లడించారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications