ఫస్ట్ నైట్ మిస్ చేసిన కొత్త జంట సెల్ఫీ మోజు: ఏం జరిగిందంటే..?
తమిళనాడులో ఓ కొత్త పెను ప్రమాదం నుంచి బయటపడింది. సెల్ఫీ మోజులో పడి ప్రాణాలపైకి తెచ్చుకున్న ఆ జంటను పోలీసులు కాపాడారు. ఈ ఘటన నామక్కల్ జిల్లా కుమారపాళయంలో చోటు చేసుకుంది.
చెన్నై: తమిళనాడులో ఓ కొత్త పెను ప్రమాదం నుంచి బయటపడింది. సెల్ఫీ మోజులో పడి ప్రాణాలపైకి తెచ్చుకున్న ఆ జంటను పోలీసులు కాపాడారు. ఈ ఘటన నామక్కల్ జిల్లా కుమారపాళయంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కుమారపాళయానికి చెందిన ఇళంగోవన్కు శుక్రవారం నాడు వైష్ణవి అనే యువతితో వివాహం అయింది. వీరి కుటుంబ సంప్రదాయం ప్రకారం.. ఊరాచ్చికోట సమీపంలో ఉన్న వేదగిరి కొండకు కాలినడకన వెళ్లి శివాలయంలో పూజలు చేసి దిగొచ్చిన తర్వాతనే శోభన ముహుర్తం పెట్టుకుంటారు.

ఈ నేపథ్యంలో కొండకు వెళ్లిన కొత్త జంట.. కిందకి దిగివస్తూ 50 అడుగుల లోయ వద్ద సెల్ఫీ దిగాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో కాలుజారి ఇద్దరూ లోయలో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వారిని కాపాడారు. దీంతో కొంత జంటతోపాటు వారి కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications