వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆధార్‌పై సుప్రీం తీర్పు కేంద్రానికి శరాఘాతం: ప్రశాంత్‌భూషణ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆధార్‌పై 9 మంది సభ్యులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పు కేంద్రప్రభుత్వానికి శరాఘాతమేనని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభిప్రాయపడ్డారు.

ఆధార్‌‌ను తప్పనిసరి చేయడం సరికాదని కేంద్రానికి గతంలో సుప్రీంకోర్టు సూచించింది. అయినా కేంద్రం దాన్ని పట్టించుకోలేదు. తాజాగా ఆధార్‌‌ను తప్పనిసరి చేయడం ప్రాథమికహక్కులను కాలరాయడమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

Separate bench to decide on Aadhaar, Oppn says SC judgment a victory for liberty
ఈ తరుణంలో ప్రాధమిక హక్కులను కాలరాసే హక్కు పార్లమెంటుకు లేదని ధర్మాసనం స్పష్టం చేయడం కేంద్ర ప్రభుత్వాన్ని షాక్ కు గురి చేస్తుందని
ప్రశాంత్ భూషణ్ అభిప్రాయపడ్డారు.

ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను న్యాయస్థానాలు పరిరక్షిస్తున్నాయని చెప్పేందుకు ఈ తీర్పును ఉదాహరణగా చెప్పవచ్చని ఆయన తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి అర్ధమవుతుందని తాను భావిస్తున్నానని ప్రశాంత్‌భూషణ్ చెప్పారు.

English summary
A nine-judge bench led by Chief Justice of India JS Khehar ruled on Thursday that privacy is a fundamental right, a judgment that will have a bearing on civil rights as well as Aadhaar. The judgment was unanimous.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X