బరితెగించిన పాక్ మార్చిలో 100సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘన
శ్రీనగర్ : పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. భారత భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడింది. పూంచ్ సెక్టార్ లోని షాపూర్ ఏరియాలో జరిగిన ఈ ఘటనలో హరి వాకర్ అనే జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్మీ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఒక్క వారంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. గురువారం సైతం సుందర్బనీ సెక్టార్లో పాక్ జరిపిన కాల్పుల్లో యశ్ పాల్ అనే జవాన్ అమరుడయ్యాడు. తాజాగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కిన పాక్ ఆదివారం ఉదయం వరకు కాల్పులు కొనసాగించింది.
మార్చ్లో 100 సార్లు ఒప్పంద ఉల్లంఘన

More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications