బరితెగించిన పాక్ మార్చిలో 100సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘన
శ్రీనగర్ : పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. భారత భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడింది. పూంచ్ సెక్టార్ లోని షాపూర్ ఏరియాలో జరిగిన ఈ ఘటనలో హరి వాకర్ అనే జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్మీ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఒక్క వారంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. గురువారం సైతం సుందర్బనీ సెక్టార్లో పాక్ జరిపిన కాల్పుల్లో యశ్ పాల్ అనే జవాన్ అమరుడయ్యాడు. తాజాగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కిన పాక్ ఆదివారం ఉదయం వరకు కాల్పులు కొనసాగించింది.
మార్చ్లో 100 సార్లు ఒప్పంద ఉల్లంఘన

More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications