రచయిత్రి మృతి: సుష్మా స్వరాజ్కు ట్వీట్ చిక్కులు
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ చేసిన ఓ ట్వీట్ చర్చకు దారి తీసింది. ప్రముఖ రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి మహాశ్వేతా దేవి గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమెకు పలువురు నివాళులు అర్పించారు. సుష్మ కూడా నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు.
అయితే ఆమె కొంత పొరబడ్డారు. దీంతో అది తంటాలు తెచ్చిపెట్టింది. మహాశ్వేతా దేవి కన్నుమూసిన వార్త తెలియగానే సుష్మ ఆమెకు నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. వెంటనే మరో ట్వీట్లో ఆమె రచించిన ప్రథమ్ ప్రతిశ్రుతి, బకుల్కథ పుస్తకాలు తన జీవితంపై చెరగని ముద్ర వేశాయని పేర్కొన్నారు.

మొదటి ట్వీట్ బాగానే ఉన్నప్పటికీ, రెండో ట్వీట్తో సుష్మాస్వరాజ్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే, మహాశ్వేతా దేవి రచించారంటూ సుష్మ ట్విట్టర్లో పేర్కొన్న రెండు పుస్తకాలను ఆమె రాయలేదు. వాటిని మరో రచయిత్రి ఆశాపూర్ణా దేవి రాశారు. దీంతో ఈ ట్వీట్పై విమర్శలు వెల్లువెత్తాయి. పొరబాటు గ్రహించిన సుష్మ వెంటనే రెండో ట్వీట్ను తొలగించారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications