చేదువార్త: ఆ ఫోన్లలో నిలిచిపోనున్న వాట్సాప్ సేవలు
న్యూఢిల్లీ: వాట్సాప్ వినియోగదారులకు కొందరికి చేదువార్త. కొత్త సంవత్సరం నుంచి బ్లాక్ బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్, బ్లాక్ బెర్రీ 10, విండోస్ 8.0 ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.
తక్కువ ఆపరేటింగ్ విధానంతో పని చేస్తున్న ఫోన్లలో ఈ ఏడాది జూన్లోనే వాట్సాప్ సేవలు నిలిచిపోవాల్సి ఉంది. కానీ దానిని డిసెంబర్ 31, 2017 వరకు పొడిగించారు.

దీంతో మరో వారం మాత్రమే పని చేయనున్నాయి. నోకియా ఎస్40 ఫోన్లలో వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకు వాట్సాప్ సేవలు లభిస్తాయి.
ఆండ్రాయిడ్ 2.3.7 అంతకన్నా పాత ఓఎస్లతో పని చేసే ఫోన్లలో 2020 ఫిబ్రవరి 1 వరకు వాట్సాప్ వినియోగించవచ్చు. 2017 జూన్ 30తో సింబియన్ ఎస్ 60 ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications