నైస్ దాడికి ముందే 2సార్లు రెక్కీ నిర్వహించిన ఉగ్రవాది
ప్యారిస్: ఫ్రాన్స్లోని నీస్ ప్రాంతంలో పదుల సంఖ్యలో ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాది మొహమ్మద్ లాహౌజ్ పక్కా ప్రణాళికతోనే దాడికి దిగినట్లు విచారణలో తేలింది.
నీస్ నగరంలో బాస్టల్ ఉత్సవాల్లో పాల్గొన్న జనంపైకి ట్రక్కుతో దూసుకెళ్లి 84మంది మృతికి కారణమైన మొహమ్మద్ లాహౌజ్.. ఆ ఘటనకు రెండు రోజుల ముందుగానే ఆ ప్రాంతంలో అద్దెకు తీసుకున్న ట్రక్కుతో రెక్కీ నిర్వహించాడని అధికారులు గుర్తించారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే వందలాది మందిని విచారించారు. గతంలో మొహమ్మద్ లాహౌజ్ ఎప్పుడూ మతపరమైన ఆలోచనలు ఉన్న వ్యక్తిలా కనిపించేవాడు కాదని విచారణలో తేలింది. అయితే ఆ తర్వాత కొంతకాలంలోనే ఉగ్రవాద భావజాలంవైపు ఆకర్షితుడయ్యాడని తేల్చారు.
కాగా, ట్రక్తో దాడికి పాల్పడిన మొహమ్మద్ లాహౌజ్ మాజీ భార్య కూడా అరెస్టైన వారిలో ఉన్నారు. పోలీసులు శుక్రవారం నాడు ఇద్దరిని, శనివారం నాడు ముగ్గురిని అరెస్టు చేశారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications