హిందూ మహాసముద్రం భారత్ పెరడు కాదు: చైనా
బీజింగ్: హిందూ మహాసముద్రం ఏమీ భారత్ ఇంటి వెనుక పెరడు వంటిది కాదని చైనా వ్యాఖ్యానించింది. చైనాలో భారత పాత్రికేయుల బృందం పర్యటిస్తోంది. ఈ సందర్భంగా సీనియర్ కెప్టెన్ ఝావో యి మాట్లాడారు.
హిందూ మహాసముద్రం ప్రాంతంలో, సౌత్ ఏషియా ప్రాంతంలో స్థిరత్వం కోసం భారత్ ప్రత్యేక పాత్ర పోషించవలసి ఉందన్నారు. అయితే, మరే ఇతర దేశాల నావికాదళాలు హిందూ మహాసముద్రంలో అడుగుపెట్టరాదని చెప్పేందుకు అది భారత్ ఇంటి వెనుక పెరడు వంటిదికాదన్నారు.

సొంత స్థలం మాదిరిగా హిందూ మహాసముద్రాన్ని పరిగణించరాదన్నారు. హిందూ మహసముద్రాన్ని భారత్ తమ పెరడుగా భావిస్తే... అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా తదితర దేశాలు దాని మీదుగా ఎలా వెళ్లగలవని ప్రశ్నించారు. కాగా, ఈ ప్రాంతంలో పట్టు కోసం చైనా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం శ్రీలంకతో మైత్రికి ప్రాముఖ్యతను ఇస్తోంది.
More From
-
కొత్త ఫోన్ లాంఛ్ చేసిన "Honor".. కిర్రాక్ ఫీచర్స్ ! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..












Click it and Unblock the Notifications