బ్యూటీషీయన్ జ్యోతి అనుమానాస్పద మృతి
హైదరాబాద్: హైదరాబాద్లోని లింగంపల్లిలో బ్యూటీషీయన్గా పనిచేస్తున్న బ్యూటీషీయన్ జ్యోతి అనుమానాస్పదస్థితిలో వికారాబాద్ జిల్లాలో మృతి చెందింది. అమ్మమ్మ ఇంటికి వెళ్ళేందుకు బయలుదేరిన జ్యోతి శవమై కన్పించడం కలకలం రేపుతోంది.
హైద్రాబాద్లోని లింగంపల్లికి చెందిన బ్యూటీషీయన్గా పనిచేస్తున్న జ్యోతి వికారాబాద్ జిల్లా తాండూరులోని అమ్మమ్మ ఇంటికి వెళ్ళేందుకు బయలుదేరింది. లింగంపల్లిలోని గ్రీన్ట్రెండ్స్లో బ్యూటీషీయన్గా పనిచేస్తుంది జ్యోతి.

అమ్మమ్మ ఇంటికని వెళ్ళిన జ్యోతి వికారాబాద్లో శవమై కన్పించడం పట్ల కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే జ్యోతి మొబైల్ ఫోన్ మైలారంలో దొరకడం పట్ల వారు తమ అనుమానాలు బలపడుతున్నాయని ఆరోపిస్తున్నారు.
ధరూర్ మండలం మైలారం రైల్వేస్టేషన్లో జ్యోతి మృతదేహం కన్పించింది. సోమవారం ఉదయం రైల్వే సిబ్బంది ఆమె మృతదేహన్ని గుర్తించారు. అయితే జ్యోతి ఎలా మృతి చెందిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
తమ కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. లింగంపల్లి రైల్వేస్టేషన్లోని సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
-
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం












Click it and Unblock the Notifications