కాంట్రాక్టు ఉద్యోగులకు కెసిఆర్ తీపి కబురు
విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలపై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టి సారించారు. ప్రగతి భవన్ లో గురువారం ఆయన విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై సమీక్ష నిర్వహించారు. విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్, ఉద్యోగుల క్రమబద్దీకరణకు సానుకూలంగా సీఎం స్పందించారు.విద్యుత్ శాఖలోని ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్ లలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరిని దశలవారీగా క్రమబద్దీకరణ చేసే అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. వెంటనే విద్యుత్ ఉద్యోగ సంఘాలు సమ్మె విరమించుకుని చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. చాలా ఏళ్లుగా తక్కువ జీతాలతో విద్యుత్ శాఖలో సేవలందిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మానవతా దృక్పథంతో వారిని దశలవారీగా రెగ్యులరైజ్ చేయాలన్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications