వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యధావిధిగా బుష్ చైనా పర్యటన
బీజింగ్: న్యూయార్క్, వాషింగ్టన్లలో దాడులు జరిగినప్పటికీ తన చైనా పర్యటనలో మార్పు వుండదని అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యు. బుష్ చైనా అధ్యక్షుడు జియాంగ్ జెమిన్కు హామీ ఇచ్చారు. ఇంతకు ముందు ఖరారయిన మేరకు తానుఅక్టోబర్లో చైనా పర్యటనకు వస్తానని ఆయన చెప్పినట్లుసీనియర్ చైనా అధికారులు చెప్పారు.
అమెరికా
అధ్యక్షుడు
బుష్
షాంఘైలో
అక్టోబర్లో
జరిగే
ఆసియా
పసిఫిక్
ఎకనమిక్
కోఆపరేషన్
సదస్సులో
పాల్గొంటారని
చైనా
ఉప
విదేశాంగ
మంత్రి
చెప్పారు.
చైనా
అధ్యక్షుడు
జియాంగ్
జెమిన్
బుష్తో
టెలిఫోన్లో
మాట్లాడారని,
తన
చైనా
పర్యటనలో
మార్పు
వుండదని
బుష్
ఈ
సందర్భంగా
చెప్పారని
ఆయన
అన్నారు.
అమెరికాలోని
తీవ్రవాదుల
దాడి
గురించి
కూడా
ఇరు
దేశాల
అధ్యక్షుల
మధ్య
సంభాషణ
జరిగిందని
ఆయన
చెప్పారు.
సంబంధితవార్తలుః
- లాడన్పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
-
భారత్దిగ్భ్రాంతి,
అత్యవసర
సమావేశం
Comments
Story first published: Thursday, September 13, 2001, 23:53 [IST]