గుట్టలు గుట్టలుగా శవాలు
న్యూయార్క్ః నిట్టనిలువునా కుప్పకూలిన ప్రపంచవాణిజ్య సంస్థ జంట భవన సముదాయం వద్ద శిథిలాల తొలిగింపు ముమ్మరంగా సాగుతున్నది. తవ్వుతున్న కొద్ది శవాలు వెలువడుతున్నాయి.
మృతుల సంఖ్య కనీసం 20 వేలు వుంటుందని అమెరికా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.పెద్దఎత్తున క్రేన్లు, ట్రక్కులు ఉపయోగించి శిథిలాలను తొలిగిస్తున్నారు.అయినప్పటికీ శిథిలాల తొలిగింపు కార్యక్రమం ఇంకా ఒక కొలిక్కిరాలేదు. దుమ్ము ధూళి కారణంగా శిథిలాలను తొలిగించి వాటికింద వున్న మృతదేహాలను వెలికితీయడం కష్టసాధ్యంగా మారుతున్నదనిఅంటున్నారు.
వేలాది
మంది
సహాయక
సిబ్బంది
శిథిలాల
తొలిగింపు
మృతదేహాల
వెలికితీతలో
పాల్గొంటున్నారు.
శిథిలాల్లో
కొనఊపిరితో
వున్నవారికి
అక్కడికక్కడే
అత్యవసర
వైద్య
సాయంఅందించే
ఏర్పాట్లు
కూడా
చేశారు.
అమెరికా
అధ్యక్షుడు
జార్జ్బుష్పెంటగాన్లో
సహాయ
చర్యలను
స్వయంగా
పర్యవేక్షించారు.పెంటగాన్లో
200
మంది
మరణించివుంటారనిఅంటున్నరు.
న్యూయార్క్,
పెంటగాన్లో
సహాయ
కార్యక్రమాల్లో
పాల్గొంటున్నవారికి
ఆయన
కృతజ్ఞతలు
చెప్పారు.
రక్తదానం
చేస్తున్నవారికి
కృతజ్ఞతలు
తెలిపారు.
ఇదిలా
వుండగా
ప్రపంచ
వాణిజ్య
సంస్థ
భవనాలు
కూలిన
36
గంటల
తర్వాత
వాటి
సమీపంలోనే
వున్న
54
అంతస్తుల
మరో
భవనం
కూడా
పాక్షికంగా
కూలిపోయింది.
ఈ
భవనంలోనే
నాస్డాక్
ప్రధాన
కార్యాలయం
వుంది.
సంబంధితవార్తలుః
- 50 మందిని గుర్తించిన ఎఫ్బిఐ
- సమాచారం కోసం ఆంధ్రుల ఆరాటం
- ఆఫ్రో-ఆసియా క్రీడలు వాయిదా
- ఉమ్మడిపోరుకు నాటో ప్రకటన
- లాడన్పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
-
భారత్దిగ్భ్రాంతి,
అత్యవసర
సమావేశం