క్షతగాత్రుల్లో 30 మంది భారతీయులు
న్యూయార్క్: న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్సెంటర్పై జరిగిన తీవ్రవాదుల దాడిలో 30 మంది భారతీయులు గాయపడినట్లు సమాచారం. గాయపడినవారిలో పుండి వెంకటేషన్, క్రిస్టినె అచినాపుర, రాజ్కుమారీసింగ్, జస్మాషియా రుఫారియా, బదిరుద్దీన్ లఖాని, నీరజ దేశాయ్, మను దింగ్రా, సిల్వియా రామసుందర్, దిపిన్ చెల్లాని వున్నారు.
వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పని చేస్తున్న 50 వేల మందిలో 20 శాతం మంది భారతీయులున్నట్లు ఒకఅంచనా. భారతీయులకు సంబంధించిన సమాచారాన్ని న్యూయార్క్లోని భారత కాన్సులేట్ జాగ్రత్తగా పరిశీలిస్తోంది.
ఇదిలా
వుండగా,
వరల్డ్
ట్రేడ్
సెంటర్లో
పని
చేస్తున్న
తమ
ఉద్యోగులందరూ
క్షేమంగా
వున్నారని,
నలుగురి
ఆచూకీ
మాత్రమే
తెలియడం
లేదనివిప్రో
బెంగుళూర్లో
ప్రకటించింది.
జాడ
తెలియని
నలుగురు
కూడా
విదేశీ
ఉద్యోగులని
ఆ
సంస్థ
అన్నది.
వరల్డ్
ట్రేడ్సెంటర్
విప్రో
ఉద్యోగులు
51
మంది
పని
చేస్తున్నారు.
ప్రస్తుతం
అమెరికా
పర్యటనలో
వున్న
తమ
సంస్థ
చైర్మన్
అజిం
ప్రేమ్జీ
క్షేమంగా
వున్నారనివిప్రో
ప్రకటించింది.
సంబంధితవార్తలుః
- లాడన్పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
-
భారత్దిగ్భ్రాంతి,
అత్యవసర
సమావేశం