వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరంగల్‌లో ఎంపిపి దారుణ హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌ః వరంగల్‌ జిల్లాకు చెందిన చిట్యాల మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షుడు కాసర్ల సురేందర్‌రెడ్డిని గురువారం నాడు నక్సలైట్లు దారుణంగా కాల్చిచంపారు.

విద్యా కమిటి సమావేశంలో పాల్గొనేందుకు చిట్యాలకు వచ్చిన సురేందర్‌రెడ్డిపై నక్సల్స్‌ తుపాకీతో కాల్పులు జరిపారని తెలిసింది. ఈ కాల్పుల్లో మరో టీచర్‌ కూడా అక్కడికక్కడే మృతి చెందారు.

కాగా విద్యాశాఖాధికారి సుదర్శన్‌రెడ్డి ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంపిపిగా గెలిచిన సురేందర్‌రెడ్డి వరంగల్‌లోనివాసం వుంటున్నారని తెలిసింది. విద్యాకమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చి ఆయన నక్సలైట్ల గుళ్లకు బలయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X