సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం
హైదరాబాద్ః
అమెరికాలో
తీవ3వాదులు
జరిపిన
విధ్వంసకాండలో
బాధితులైన
తెలుగువారి
బంధువుల
సౌకర్యం
కోసం
నగరంలోని
సచివాలయంలో
24
గంటలు
పనిచేసే
ప్రత్యేక
కంట్రోల్
రూం
ఏర్పాటు
చేశారు.
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడు
ఆదేశాల
మేరకు
ఈ
కంట్రోల్
రూం
ఏర్పాటైంది.
రాష్ట్రానికి
చెందిన
వారెవరైనా
ఈ
దుర్ఘటనలో
నష్టపోయారా
అనే
సమాచారాన్నిసేకరించి
వారి
బంధువులకు
తెలియజేయాల్సిందిగా
ముఖ్యమంత్రి
అధికారులను
ఆదేశించారు.
న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషన్ కు కూడా అమెరికా మారణహోమంలో నష్టపోయిన తెలుగువారివివరాలు సేకరించాల్సిందిగా కోరారు. అమెరికాను అగ్నిగుండంగా మార్చిన టెర్రరిస్టుల చర్యను చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.
కంట్రోల్
రూం
నెంబర్లుః
టెలిఫోన్
నెం.
040-3459043
ఫాక్స్
నెం.
040
-
3452044
న్యూయార్క్
లోని
ఇండియన్
కాన్సొలేటే
జనరల్
ఆఫీసు
నెంబర్లుః
001-212-774-0625
001-212-774-0604
సంబంధితవార్తలుః
- లాడన్పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
-
భారత్దిగ్భ్రాంతి,
అత్యవసర
సమావేశం