బిజెపిలో టైగర్ ముసలం
నిజామాబాద్ః టైగర్ నరేంద్ర పెట్టిన చిచ్చు బిజెపిలో పెద్దఎత్తున ముసలం పుట్టిస్తున్నది. నరేంద్రకు మద్దతుగా పార్టీ క్రమశిక్షణ సంఘం రాష్ట్ర శాఖ చైర్మన్ లోక భూపతిరెడ్డి తమ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు.
తాను క్రమశిక్షణసంఘం చైర్మన్గా వున్నప్పటికీ తనకు తెలియకుండానే నరేంద్ర, రావుల రవీంధ్రనాథ్రెడ్డిపై పార్టీ నాయకత్వం ఎలా చర్యతీసుకోగలిగిందని ఆయన ప్రశ్నించారు. తాను కూడా ప్రత్యేక తెలంగాణా ఏర్పాటును సమర్ధిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్లో జరిగిన సభలో ఆయన ఈవిషయం ప్రకటించారు.
మరోవైపు తాము పార్టీలో వుంటూనే ప్రత్యేక తెలంగాణాకోసం పోరాడుతామని నరేంద్ర నిజామాబాద్లో జరిగిన బహిరంగ సభలో ప్రకటించారు. బిజెపి నిజామాబాద్ జిల్లా శాఖ ఈ సభను ఏర్పాటు చేసింది. తెలంగాణాలో బిజెపికి చెందిన నాయకులు, కార్యకర్తలంతా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు మద్దతుగా వున్నారని నరేంద్ర చెప్పారు. తెలుగుదేశం పార్టీకి భయపడి బిజెపి అగ్రనాయకత్వం తెలంగాణావిషయంలో మాటతప్పుతున్నదని ఆయన విమర్శించారు. ఇదిలా వుండగా వివిధ తెలంగాణా జిల్లాల్లో నరేంద్రకు బిజెపి కార్యకర్తలు, స్థానిక నేతలనుంచి గట్టి మద్దతు లభిస్తున్నట్టుగా తెలిసింది.
పార్టీపై బిజెపి నరేంద్ర నిప్పులు
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications