ముషారఫ్తో అమెరికా దౌత్యవేత్త భేటీ
ఇస్లామాబాద్: న్యూయార్క్, వాషింగ్టన్లలో దాడులు చేసిన తీవ్రవాదులపై అమెరికా చర్య తీసుకోవడంలో పాకిస్థాన్ సహకారాన్ని కోరేందుకు అమెరికా దౌత్యవేత్త వెండీ చాంబర్లిన్ పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్ను కలిశారు. ఇరువురి మధ్య జరిగిన చర్చలవివరాలను వెల్లడించడానికి అమెరికా అధికారులు నిరాకరించారు. అమెరికా విదేశాంగ మంత్రి పావెల్ వెల్లడించినఅంశాల విస్తృత ప్రాతిపదికపై అమెరికా దౌత్యవేత్త పాక్ అధ్యక్షుడితో చర్చలు జరిపినట్లు మాత్రం వారు చెప్పారు.
దాడుల వెనుక ఒసామా బిన్ లాడెన్ వున్నాడని భావిస్తున్నారా అనే ప్రశ్నకు పావెల్ బుధవారంనాడు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. దాడులకు కారకులు ఎవరనేవిషయంపై ఇంకా నిశ్చితాభిప్రాయానికి రాలేదని ఆయన చెప్పారు.
అంతకు
ముందు
పాకిస్థాన్
దౌత్యవేత్త
మలీహా
లోథి
అమెరికా
డిప్యూటీ
మంత్రి
రిజర్డ్అర్మిటాగ్ను
కలిశారు.
సంబంధితవార్తలుః
- లాడన్పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
-
భారత్దిగ్భ్రాంతి,
అత్యవసర
సమావేశం