హిందూపురం నుంచి బాలకృష్ణ టూర్
హైదరాబాద్: బాలకృష్ణ హిందూపురం నుంచి ఈ నెల 29న ఆయన రాయలసీమ పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. అనంతపురం, కర్నూలుజిల్లాల్లో నా లుగురోజుల పాటు రోడ్షోలు నిర్వహించనున్నారు. ఆదివారం ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా బాలకృష్ణ ఉదయం 8.30కు నివాళులర్పిస్తారు.
రాయలసీమ పర్యటన తర్వాత ఒక రోజు విరామం తీసుకుని ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్తారని సమాచారం. శ్రీకాకుళంతో ప్రారంభించి విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఐదారు రోజులపాటు బాలయ్య రోడ్షో చేయబోతున్నారు.
Comments
Story first published: Monday, January 19, 2009, 17:24 [IST]