తెలంగాణ పర్యటనకు సోనియా రెడీ
హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో పర్యటనకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సిద్ధపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) యుపిఎ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె తెలంగాణలో పర్యటించనలేదు. ఒక్కసారి సికింద్రాబాదు పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభను ఖరారు చేసుకుని కూడా రద్దు చేసుకున్నారు. తెలంగాణపై శాసన సభ, శాసనమండలి సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రకటించిన తర్వాత ఆమె తెలంగాణలో పర్యటించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.
సోనియా గాంధీ ఈ నెల 26వ తేదీన రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఆమె హైదరాబాదు, విజయవాడలను సందర్శిస్తారు. అలాగే తెలంగాణలోని వరంగల్, మెదక్ జిల్లాల్లో కూడా పర్యటిస్తారు. వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, మెదక్ జిల్లాలోని కంది ప్రాంతాలకు ఆమె వస్తున్నారు. తెలంగాణపై వైయస్ ప్రకటనకు గల ప్రతిస్పందనను ఆమె ఈ సందర్భంగా అంచనా వేయవచ్చు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications