జూ. ఎన్టీఆర్ ప్రభావం చాలా: బాలయ్య
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపిందని ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారనే విమర్శలను ఆయన ఖండించారు. సినీహీరో బాలకృష్ణ ఆదివారంనాడు కిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. కడప, చిత్తూరు జిల్లాల పర్యటనకు వెళుతున్న ఆయన వెళ్లేముందు ఆసుపత్రికి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు ఎన్టీఆర్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షించారు. తాతగారి ఆశీస్సులు, అభిమానుల ఆదరణే ఆయనను కాపాడిందన్నారు.
ప్రమాదంలో గాయపడిన జూనియర్ ఎన్టీఆర్ను ఈరోజు పలువురు ప్రముఖులు పరామర్శించారు. మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్, ఈటీవీ ఎండీ సుమన్, నిర్మాత అశ్వినీదత్, నటుడు కైకాల సత్యనారాయణ, దర్శకరత్న దాసరి నారాయణరావు తదితరులు పరామర్శించారు. ఆయన తల్లికి ధైర్యం చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications