వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాకిస్ధాన్ నిఘా అధికారుల మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్కు చెందిన ఇద్దరు నిఘా అధికారులు అనుమానాస్పదంగా మృతి చెందారు. గుర్తు తెలియని దుండగులు ఎవరో మిలటరీ నిఘా వర్గానికి చెందిన ఆఫ్తాబ్ ఆలం, నాయక్ అమీర్ హంజాలను కాల్చి చంపారని నౌషెరా పోలీసులు గుర్తు తెలిపారు. ఆ తరువాత వారు ఓ కారులో పారిపోయినట్లు వివరించారు. ఈ ఘటనకు పాల్పడినట్లు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదని తెలిపారు.
Comments
Story first published: Sunday, August 23, 2009, 17:26 [IST]