నిమ్స్ లో కెసీఆర్ కు డిఎస్, సబిత పరామర్శ

నిరాహారదీక్షలో ఉన్న తెరాస అధినేత చంద్రశేఖరరావును రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్యపరిస్థితిని నిమ్స్ డైరెక్టర్ ప్రసాదరావును అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు హోంమంత్రి రాకను నిరసిస్తూ తెరాస కార్యకర్తలు హోంమంత్రి గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రితో పాటు తెలంగాణకు చెందిన మంత్రులు కేసీఆర్ను పరామర్శించేందుకు నిమ్స్కు రావడంతో పోలీసులు గట్టిభద్రత కల్పించారు.
More From
-
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!!












Click it and Unblock the Notifications