సమైక్యాంధ్రపై చిరంజీవి నిర్ణయం వాయిదా

సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు రావడంతో తెలంగాణ నాయకులు చిరంజీవితో పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. సమైక్యాంధ్ర వైపు మొగ్గు చూపితే తెలంగాణలో పార్టీ తుడిచి పెట్టుకుపోతుందని, విశ్వసనీయతను కోల్పోతారని వారు చిరంజీవితో చెప్పారు. ప్రజల నుంచి, సీమాంధ్ర నేతల నుంచి తనపై తీవ్ర ఒత్తిడి ఉందని చిరంజీవి వారితో చెప్పారు. ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం మార్చుకుంటే తప్పేమిటని సీమాంధ్ర నేతలు ప్రశ్నించారు. రెండు ప్రాంతాల నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతో చిరంజీవి తన నిర్ణయాన్ని 15 రోజులు పాటు వాయిదా వేసుకున్నారు. చిరంజీవి సమైక్యాంధ్రకు మద్దతు పలికి తిరుపతిలో దీక్ష చేస్తారని వచ్చిన వార్తలను పార్టీ ప్రతినిధి శ్రవణ్ ఖండించారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications