రాష్ట్ర రాజకీయ నాయకులు దద్దమ్మలు: జెపి

ప్రస్తుత అనిశ్చితి నేపథ్యంలో దేశమంతా రాష్ట్రం వైపు చూస్తోందని, ఈ పరిస్థితికి శాంతియుత పరిష్కారం కనుగొనలేకపోతే నిజమైన ప్రజాస్వామ్యానికి మనం అర్హులం కాదని స్పష్టం చేశారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్ తదితరులను కలుసుకున్న జేపీ... హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత శనివారం విలేఖరులతో మాట్లాడారు.
"వెనకబడిన దేశాలైన రువాండా, భివాండీల్లో తెగలు, జాతుల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా 8 లక్షలమంది చనిపోయారు. రాష్ట్రాన్ని కూడా అటువంటి దారుణమైన పరిస్థితుల్లోకి దిగజార్చాలన్న దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెకిలి రాజకీయాలు చేసే మూర్ఖులు, ఉన్మాదులు ఇందుకు ప్రయత్నిస్తున్నారు. మన బతుకులను పణంగా పెట్టిన రాజకీయ పార్టీలు ఈ చర్యలకు పాల్పడుతున్నాయి. గత పదేళ్లకన్నా ఎక్కువగా ఇప్పుడు హింస జరుగుతోంది. రాష్ట్రాన్ని విభజించడం, సమైక్యంగా ఉంచడం అనే రెండు ప్రక్రియలూ ఒకేసారి జరగవు. ఇందుకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. అదే శాంతియుత పరిష్కారం. ఈ సంక్షోభాన్ని నివారించే దిశగా కేంద్ర నాయకత్వం ప్రయత్నిస్తోంది. ఆ క్రమంలోనే ఓ ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నాను. పెద్దలతో మాట్లాడిన తర్వాతే ఈ విషయాన్ని చెప్పగలుగుతున్నా" అని జెపి అన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications