రోశయ్యకు కలిసొచ్చిన తుఫాను

రోశయ్య ప్రభుత్వంపై కరుడు గట్టిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ఏ విధమైన విమర్సలు చేయలేని పరిస్థితి ఉంది. తుఫాను తాకిడి ముప్పు ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ప్రభుత్వం చాలా ముందు జాగ్రత్త చర్యతో వ్యవహరించింది. తుఫాను తాకిడి హెచ్చరికలు వచ్చిన వెంటనే రోశయ్య ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా కదిలించారు. మంత్రులు కూడా తమ వంతు సహకారాన్ని అందించారు. మంత్రులు వెంటనే జిల్లాలకు తరలి వెళ్లారు. ఇంతకు ముందు వరదలు ముంచెత్తినప్పుడు ప్రభుత్వంపై వచ్చిన తీవ్రమైన విమర్శలను దృష్టిలో పెట్టుకుని రోశయ్య వేగంగా కదిలి చర్యలు తీసుకున్నారు.
ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కోత పెడుతుందనే విమర్సల నుంచి కూడా ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించింది. తుఫాను తాకిడి వల్ల ప్రతిపక్షాలు, స్వపక్షం వారు రోశయ్య ప్రభుత్వంపై ఎక్కుపెట్టిన అస్త్రాలను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications