రోశయ్యకు కలిసొచ్చిన తుఫాను

రోశయ్య ప్రభుత్వంపై కరుడు గట్టిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ఏ విధమైన విమర్సలు చేయలేని పరిస్థితి ఉంది. తుఫాను తాకిడి ముప్పు ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ప్రభుత్వం చాలా ముందు జాగ్రత్త చర్యతో వ్యవహరించింది. తుఫాను తాకిడి హెచ్చరికలు వచ్చిన వెంటనే రోశయ్య ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా కదిలించారు. మంత్రులు కూడా తమ వంతు సహకారాన్ని అందించారు. మంత్రులు వెంటనే జిల్లాలకు తరలి వెళ్లారు. ఇంతకు ముందు వరదలు ముంచెత్తినప్పుడు ప్రభుత్వంపై వచ్చిన తీవ్రమైన విమర్శలను దృష్టిలో పెట్టుకుని రోశయ్య వేగంగా కదిలి చర్యలు తీసుకున్నారు.
ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కోత పెడుతుందనే విమర్సల నుంచి కూడా ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించింది. తుఫాను తాకిడి వల్ల ప్రతిపక్షాలు, స్వపక్షం వారు రోశయ్య ప్రభుత్వంపై ఎక్కుపెట్టిన అస్త్రాలను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications