పండు హత్య కేసులో నిందితుడు మహేందర్ రెడ్డి సరెండర్?
పండు హత్యపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని తెలుగుదేశం నాయకులు విమర్శించారు. పండు మృతదేహాన్ని సోమవారం సాయంత్రం ఆయన స్వగ్రామం వెంట్రప్రగడకు తరలిస్తారు. పండు హత్యకు నిరసనగా మంగళవారం కృష్ణా జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే విజయవాడలో దుకాణాలు మూసివేశారు. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది.
వరంగల్ మహేందర్ రెడ్డి చలసాని వేంకటేశ్వర రావు పండు హైదరాబాద్ warangal mahender reddy chalasani venkateswara rao pandu hyderabad
Story first published: Monday, September 27, 2010, 10:57 [IST]