మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి రోశయ్య నో కామెంట్

కాగా, మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఆర్డినెన్స్ ను గవర్నర్ నరసింహన్ కు పంపామని, ఈ సాయంత్రంలోగా అది జారీ కావచ్చునని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పరిమితులకు లోబడే ఆర్డినెన్స్ ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. వడ్డీరేట్ల పరిమితిపై రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను అనుసరించి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications