గాంధీ వైద్యాశాల భవనంపైకి ఎక్కిన విద్యార్థులు: పరిస్థితి ఉద్రిక్తం

మెరిట్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ ఇందిరా పార్కు వద్ద 5గురు విద్యార్థులు ఆమరణ నిరాదీక్షకు పూనుకున్న విషయం తెలిసిందే. వరంగల్ కు చెందిన జయప్రకాశ్, మెదక్ కు చెందిన శ్రీనివాస్, ఖమ్మంకు చెందిన రహీం, తూర్పు గోదావరికి చెందిన వెలుగుజ్యోతి, శ్రీకాకుళంకు చెందిన వాసుదేవరావు నిరాహార దీక్షకు పూనుకున్నారు. వారి అరోగ్య పరిస్థితి క్షీణించటంతో పోలీసులు గురువారం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అందులో ఇద్దరు విద్యార్థులు అరోగ్యం బాగా ఉన్నప్పటికీ మరో ముగ్గురి అరోగ్యం క్షీణించింది.
వైద్యశాలలో ఉన్న ముగ్గురు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వారికి ఏమైనా జరిగితే తమ ఉద్యమం తీవ్రంగా ఉంటుందని బీఇడి విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. వీరికి తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications