అసెంబ్లీ ఆవరణలో లోకసత్తా నేత జయప్రకాష్ నారాయణపై తెరాస దాడి

జెపిని తాము అడ్డుకోలేదని, మీడియా పాయింట్ వద్ద ఎక్కువ సేపు మాట్లాడుతుంటే వారించే ప్రయత్నం చేశామని తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు స్పష్టం చేశారు. కాంగ్రెసు ఎమ్మెల్సీ పాలడుగు వెంకటరావుపై కూడా దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. పాలడుగు వెంకటరావు కూడా గాయపడ్డారు. ఈ సంఘటనలతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications