ఒక్క వోటు కోసం 12మంది సిబ్బంది, ఎంపీ ఝాన్సీ ఓటు గల్లంతు
కాగా రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లా ఉపాధ్యాయ ఎన్నికలలో 38.33 శాతం ఓట్లు, కడప, కర్నూలు, అనంతపురం ఉపాధ్యాయ ఎన్నికలలో 56.6 శాతం, చిత్తూరు, ఒంగోలు, ఎస్పీఎస్ నెల్లూరు ఉపాధ్యాయ ఎన్నికలలో 37.2 శాతం ఓటింగ్ జరిగింది. కడప, కర్నూలు, అనంతపుర్ జిల్లా పట్టభద్రుల నియోజకవర్గంలో 22 శాతం, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరంలో 27 శాతం ఓటింగ్ జరిగింది. కాగా పలువురు ముఖ్యనేతల ఓట్లు గల్లంతయ్యాయి. విజయనగరం పార్లమెంటు సభ్యురాలు బొత్స ఝాన్నీ ఓటు గల్లంతయింది.
Comments
English summary
Vijayanagaram MP Botsa Jhansi vote disappeared in MLC election today. Three graduate and three teachers MLC
elections held today. 71 members contested.
Story first published: Sunday, March 13, 2011, 14:07 [IST]