ఒక్క వోటు కోసం 12మంది సిబ్బంది, ఎంపీ ఝాన్సీ ఓటు గల్లంతు

కాగా రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లా ఉపాధ్యాయ ఎన్నికలలో 38.33 శాతం ఓట్లు, కడప, కర్నూలు, అనంతపురం ఉపాధ్యాయ ఎన్నికలలో 56.6 శాతం, చిత్తూరు, ఒంగోలు, ఎస్పీఎస్ నెల్లూరు ఉపాధ్యాయ ఎన్నికలలో 37.2 శాతం ఓటింగ్ జరిగింది. కడప, కర్నూలు, అనంతపుర్ జిల్లా పట్టభద్రుల నియోజకవర్గంలో 22 శాతం, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరంలో 27 శాతం ఓటింగ్ జరిగింది. కాగా పలువురు ముఖ్యనేతల ఓట్లు గల్లంతయ్యాయి. విజయనగరం పార్లమెంటు సభ్యురాలు బొత్స ఝాన్నీ ఓటు గల్లంతయింది.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications